ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటి ద్వారా కరోనా.. నిజమెంత?

ABN, First Publish Date - 2021-05-13T20:48:24+05:30

కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు గంగా, యమునా నదుల్లో కొట్టుకొస్తుండడం పరివాహక ప్రాంతాల వారిని తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు గంగా, యమునా నదుల్లో కొట్టుకొస్తుండడం పరివాహక ప్రాంతాల ప్రజలను తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఆ నదుల నీరు తాగుతున్న వారికి కూడా కరోనా సోకుతుందనే ప్రచారం జోరందుకుంది. అయితే నీటి ద్వారా కరోనా సోకుతుందనే విషయంలో ఇప్పటివరకు సమగ్రమైన సమాచారం లేదని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. 


ఐఐటీ-కాన్పూర్‌కు చెందిన పర్యావరణ శాస్త్రవేత్త సతీష్ టారే ఈ విషయంపై తాజాగా స్పందించారు. `కరోనా మృతదేహాలను నదుల్లో పడేస్తుండడం వల్ల ఆ నీటిని తాగే వారికి కూడా కరోనా వస్తుందనే భయాలు అక్కర్లేదు. నదులలోని నీటిని శుద్ధి చేసిన తర్వాతే తాగునీరుగా పంపిణీ చేస్తారు. శుద్ధీకరణ ప్రక్రియలో వైరస్ చనిపోతుంది. అయితే నదుల నుంచి నీటిని నేరుగా తీసుకుని తాగే వారు మాత్రం జాగ్రత్తగా ఉండాల`ని సూచించారు. 

Updated Date - 2021-05-13T20:48:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising