ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ‘పోల్‌’కేక

ABN, First Publish Date - 2021-05-06T08:03:27+05:30

ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్‌ విజృంభించింది. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి అక్కడ కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఏకంగా 530 శాతం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో వైరస్‌ విజృంభణ

న్యూఢిల్లీ, మే 5 : ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్‌ విజృంభించింది. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి అక్కడ కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఏకంగా 530 శాతం మేర పెరిగినట్లు గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. ఏప్రిల్‌ 6 నాటికి కేరళలో 30,228 యాక్టివ్‌ కేసులే ఉండగా,  అదే నెల 21 నాటికి అవి 1.35 లక్షలు దాటాయి. ఇక ఇదే కాలానికి యాక్టివ్‌ కేసులు.. తమిళనాడులో 25వేల నుంచి 84వేలకు, పుదుచ్చేరిలో 1700 నుంచి 5వేలకు, అసోంలో 2వేల నుంచి 9వేలకు, పశ్చిమ బెంగాల్‌లో 12వేల నుంచి 58వేలకు పెరిగాయి.  


Updated Date - 2021-05-06T08:03:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising