ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో మూడు లక్షలకు పైగా కరోనా కేసులు..4వేల మరణాలు

ABN, First Publish Date - 2021-05-14T15:25:48+05:30

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 3,43,144 కరోనా పాజిటివ్ కేసులు నమోదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 3,43,144 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4000ల మంది మృతి చెందారు. మొత్తం దేశవ్యాప్తంగా 2,40,46,809కు కరోనా కేసులు చేరాయి. కరోనా మహమ్మారి వల్ల 2,62,317 మరణాలు సంభవించాయి. దేశంలో 37,04,893 యాక్టివ్ కేసులు ఉండగా..2,00,79,599 మంది రికవరీ అయినట్లు..శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‎లో తెలిపింది.

Updated Date - 2021-05-14T15:25:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising