ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో స్వల్పంగా పెరిగిన Corona positive కేసులు..పెరుగుతున్న మరణాలు

ABN, First Publish Date - 2021-10-28T16:11:56+05:30

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కరోనా మరణాలు మాత్రం ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కొత్తగా 16,156 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 733 మంది మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కరోనా మరణాలు మాత్రం ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కొత్తగా 16,156 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 733 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం ఇప్పటి వరకు 3,42,31,809 వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మొత్తం 4,56,386 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 1,60,989 యాక్టివ్ కేసులు ఉండగా, 3,36,14,434 మంది రికవరీ అయినట్లు గురువారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ వెల్లడించింది.

Updated Date - 2021-10-28T16:11:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising