ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికులకు కరోనా పాజిటివ్‌..ఆరు బనియన్‌ కంపెనీలకు సీలు

ABN, First Publish Date - 2021-05-14T16:47:22+05:30

రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలుకు వచ్చినా తిరుప్పూర్‌ బనియన్‌ తయారీ కంపెనీలు పనిచేస్తున్నాయి. కుళత్తుపుదూర్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/పెరంబూర్: రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలుకు వచ్చినా తిరుప్పూర్‌ బనియన్‌ తయారీ కంపెనీలు పనిచేస్తున్నాయి. కుళత్తుపుదూర్‌లో ఉన్న బనియన్‌ సంస్థలో పనిచేస్తున్న 295 మందికి పరీక్షలు నిర్వహించగా 18 మందికి, సిరుపూలువపట్టిలో పనిచేస్తున్న 367 మందికి పరీక్షలు నిర్వహించగా 33 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అలాగే, మంగళం రోడ్డు కోళ్ల ఫాం సమీపంలో ఉన్న కంపెనీలో 8 మందికి, అసర్‌నగర్‌లో ఉన్న కంపెనీలో 19 మందికి, ఆండిపాళయంలో ఉన్న కంపెనీలో 32 మందికి, పల్లడం రోడ్డు గోకులకృష్ణానగర్‌లో పనిచేస్తున్న కంపెనీలో 23 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో, ఆ ఆరు కంపెనీలకు సీలు వేసిన అధికారులు మిగిలిన కార్మికులు హోం క్వారంటైన్‌లో వుండాలని సూచించారు. 

Updated Date - 2021-05-14T16:47:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising