ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 3,32,730 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-04-23T15:36:00+05:30

ఢిల్లీ: గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,32,730 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,32,730 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా.. నిన్న ఒక్కరోజే కరోనాతో 2,263 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,62,63,695కి చేరుకుంది. కోలుకున్న వారి సంఖ్య 1,36,48,159 ఉండగా.. యాక్టివ్ కేసులు 24,28,616గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,86,920కు చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.



Updated Date - 2021-04-23T15:36:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising