ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi: దేశంలో కొత్తగా 45వేల కరోనా కేసులు నమోదు..

ABN, First Publish Date - 2021-08-29T16:45:20+05:30

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 45,083 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 460 మంది మృతి చెందారు. గడిచిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 45,083 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 460 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో వచ్చిన కేసులతో కలిపి దేశంలో మొత్తం 3,26,95,030కి చేరుకుంది. కరోనా బారినపడి ఇప్పటి వరకు మొత్తం 4,37,830 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం 3,68,558 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనా నుంచి 3.18 కోట్ల మంది రికవరీ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‎లో వెల్లడించింది.

Updated Date - 2021-08-29T16:45:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising