ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi: దేశంలో కొత్తగా 42వేలకు పైగా కరోనా కేసులు..

ABN, First Publish Date - 2021-08-04T17:10:05+05:30

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 42,625 కరోనా కేసులు నమోదు కాగా, 562 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో మొత్తం ఇప్పటి వరకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 42,625 కరోనా కేసులు నమోదు కాగా, 562 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో మొత్తం ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3,17,69,132కి చేరింది. కరోనాతో మొత్తం 4,25,757 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి మరో 36,668 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,10,353 యాక్టివ్ కేసులు ఉండగా, 3.09 కోట్ల మంది రికవరీ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 48.52 కోట్ల మందికి టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది.

Updated Date - 2021-08-04T17:10:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising