ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indiaలో కొత్తగా 12,885 కరోనా కేసులు, 461 మరణాలు

ABN, First Publish Date - 2021-11-04T16:33:31+05:30

దేశ వ్యాప్తంగా కొత్తగా 12,885 కరోనా కేసులు నమోదు అవగా... 461 మంది కరోనా బారిన పడి మరణించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కొత్తగా 12,885 కరోనా కేసులు నమోదు అవగా... 461 మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,48,579 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే దేశంలో మరో 15,054 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 107.63 కోట్లకుపైగా టీకా డోసుల పంపిణీ జరిగింది. 

Updated Date - 2021-11-04T16:33:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising