ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తృణమూల్ MP అభిషేక్ బెనర్జీపై కేంద్రం నిఘా పెట్టింది : congress ట్వీట్

ABN, First Publish Date - 2021-07-25T20:35:17+05:30

పెగాసస్ స్పైవేర్ ఆధారంగా కాంగ్రెస్ మరోమారు కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా ఆరోపణలు గుప్పించింది. తృణమూల్ కీలక నేత,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ :  పెగాసస్ స్పైవేర్ ఆధారంగా కాంగ్రెస్ మరోమారు కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా ఆరోపణలు గుప్పించింది. తృణమూల్ కీలక నేత, ఎంపీ అభిషేక్ బెనర్జీపై కేంద్రం పెగాసస్ ద్వారా నిఘా పెట్టిందని ఆరోపించింది. ‘‘మీరు కాల క్రమాన్ని అర్థం చేసుకోండి. పెగాసస్ లక్ష్యం ఎవరు? మమతా బెనర్జీ, ఆమె అల్లుడు అభిషేక్ బెర్జీ. ఎప్పుడు? 2021 లో. ఎందుకు? బెంగాల్‌లో ఎన్నికలున్నాయి. ఆ సమయంలో మోదీ ప్రభుత్వం విపరీతంగా భయం పెట్టుకుంది. మీ శత్రువులకు దగ్గరగా మెదలండి అన్న సామెతను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది’’ అంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 

Updated Date - 2021-07-25T20:35:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising