ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జన సంసద్’ ర్యాలీలో నాపై దాడి చేశారు : కాంగ్రెస్ ఎంపీ రన్‌వీత్

ABN, First Publish Date - 2021-01-25T15:59:19+05:30

సింగూ సరిహద్దులో జరిగిన ‘జన సంసద్’ ర్యాలీలో తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని కాంగ్రెస్ ఎంపీ రన్‌వీత్ సింగు బిట్టూ ఆరోపించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : సింగూ సరిహద్దులో జరిగిన ‘జన సంసద్’ ర్యాలీలో తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని కాంగ్రెస్ ఎంపీ రన్‌వీత్ సింగ్ బిట్టూ ఆరోపించారు. గుర్తు తెలియని వ్యక్తులు తనను తోసేశారని, అంతేకాకుండా తలపాగాను కూడా లాగేశారని ఆయన ఆరోపించారు. కొందరి సహాయంతో వాహనంలోకి ఎక్కినా.... దుండగులు కర్రలతో వాహనంపై దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. ‘‘కర్రలు, ఆయుధాలతో సాయుధ వ్యక్తుల బృందం నాపై మెరుపు దాడికి దిగింది. ఈ దాడి ఓ పద్ధతి ప్రకారం జరిగింది. అయితే రైతుల నిరసన కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలగకూడదని తొందరగానే నిష్క్రమించాను.’’ అని  రన్‌వీత్ సింగ్ బిట్టూ పేర్కొన్నారు.


 


Updated Date - 2021-01-25T15:59:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising