ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశ భవితను నిర్ణయించేది ప్రజలే: రాహుల్‌

ABN, First Publish Date - 2021-01-27T07:04:36+05:30

కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ప్రజలకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జనవరి 26: కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ప్రజలకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ భవితను నిర్ణయించేది ప్రజలే అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ద్రవ్యోల్బణం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న సత్యాగ్రహ రైతు, కార్మికుడు, చిన్న-మధ్య తరహా వ్యాపారులు, ఉద్యోగాలు ఆశిస్తున్న యువకులు, గృహిణులు దేశ భవితను నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-01-27T07:04:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising