ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవా ఎన్నికల పరిశీలకుడిగా చిదంబరం నియామకం

ABN, First Publish Date - 2021-08-09T21:59:14+05:30

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల పర్యవేక్షణ, సమన్యయం కోసం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల పర్యవేక్షణ, సమన్యయం కోసం అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పరిశీలకుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరంను పార్టీ అధిష్ఠానం నియమించింది. మణిపూర్ పరిశీలకునిగా జైరామ్ రమేష్‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నియమించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ ఈ నియమాకాల విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.

Updated Date - 2021-08-09T21:59:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising