ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తేజస్‌ ఆలస్యానికి నష్టపరిహారం

ABN, First Publish Date - 2021-08-25T07:25:43+05:30

తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ శని, ఆదివారాల్లో ఆలస్యంగా నడవడంపై రైల్వే శాఖకు చెందిన ఐఆర్‌సీటీసీ సంస్థ తాజాగా స్పందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రయాణికులకు మొత్తంగా రూ. 4 లక్షలు చెల్లింపు: ఐఆర్‌సీటీసీ


న్యూఢిల్లీ, ఆగస్టు 24: తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ శని, ఆదివారాల్లో ఆలస్యంగా నడవడంపై రైల్వే శాఖకు చెందిన ఐఆర్‌సీటీసీ సంస్థ తాజాగా స్పందించింది. ఆ రెండు రోజులు ప్రభావితమైన 2035 మంది ప్రయాణికులకు రూ.4.5 లక్షల నష్టపరిహారాన్ని అందిస్తామని ప్రకటించింది. శనివారం భారీ వర్షాల వల్ల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ వద్ద సిగ్నల్‌ విఫలం కావడంతో తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండున్నర గంటల ఆలస్యంగా నడిచింది. ఆదివారం సైతం లఖ్‌నవూ-ఢిల్లీ తేజస్‌ రైలు గంట ఆలస్యంగా ప్రయాణించింది. దీంతో నిబంధనల ప్రకారం.. గంట ఆలస్యమైన ప్రయాణికులకు రూ.100, రెండు గంటలు లేదా ఆపై ఆలస్యమైన ప్రయాణికులకు రూ.250 అందనున్నాయి. 

Updated Date - 2021-08-25T07:25:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising