ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల అభీష్టంమేరకే సబ్జెక్టుల కాంబినేషన్‌

ABN, First Publish Date - 2021-03-05T11:47:30+05:30

నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌(ఎన్‌ఐఓఎస్‌) మదర్సాలలో భగవద్గీత, రామాయణాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెడుతున్నట్లు వచ్చిన మీడియా కథనాలపై కేంద్రం గురువారం వివరణ ఇచ్చింది. విద్యార్థుల అభీష్టంమేరకే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదర్సాలలో  గీత, రామాయణాలపై కేంద్రం వివరణ


న్యూఢిల్లీ, మార్చి 4: నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌(ఎన్‌ఐఓఎస్‌) మదర్సాలలో భగవద్గీత, రామాయణాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెడుతున్నట్లు వచ్చిన మీడియా కథనాలపై కేంద్రం గురువారం వివరణ ఇచ్చింది. విద్యార్థుల అభీష్టంమేరకే సబ్జెక్టుల కాంబినేషన్‌ ఉంటుందని తెలిపింది. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం జాతీయ విద్యావిధానంలో భాగంగా తొలుత వంద మదర్సాలలోని 3, 5, 8 తరగతులలో పురాతన భారతీయ విజ్ఞానం, వారసత్వంపై ఎన్‌ఐఓఎస్‌ కొత్త పాఠ్యాంశాలను ప్రవేశపెట్టనుంది. మదర్సాలలో నాణ్యమైన విద్యను అందించాలన్న ప్రత్యేక నిబంధన కింద ఎన్‌ఐఓఎస్‌ వివిధ సబ్జెక్టుల కాంబినేషన్‌ను అందుబాటులో ఉంచుతుంది. వాటిలో తమకు కావలసిన సబ్జెక్టుల కాంబినేషన్‌ను ఎన్నుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉంటుందని కేంద్రం పేర్కొంది. 

Updated Date - 2021-03-05T11:47:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising