ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని మోదీకి సీఎం ఉద్ధవ్ ఫోన్

ABN, First Publish Date - 2021-04-17T18:32:46+05:30

మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. దీంతో రోగులు ఆస్పత్రుల్లో ఎక్కువ సంఖ్యలో చేరుతున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. దీంతో రోగులు ఆస్పత్రుల్లో ఎక్కువ సంఖ్యలో చేరుతున్నారు. ఎక్కువ సంఖ్యలో చేరుతుండటంతో ఆక్సిజన్ అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రధాని మోదీకి శనివారం ఫోన్ చేశారు. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు కేంద్రం సహాయం అందించాలని పీఎం మోదీని కోరారు. తమకు 1200 నుంచి 1500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరముందని ఉద్ధవ్ మోదీ దృష్టికి తీసుకొచ్చారు. 

Updated Date - 2021-04-17T18:32:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising