ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమర్శలే ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తాయి: సీజేఐ ఎన్వీ రమణ

ABN, First Publish Date - 2021-07-01T01:49:53+05:30

విమర్శలే ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తాయని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: విమర్శలే ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తాయని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. మాజీ జడ్జి పీడీ దేశాయ్‌ స్మారక ఉపన్యాసాన్ని సీజేఐ ఎన్వీ రమణ ఇచ్చారు. ఏ వ్యవస్థపైనా ఎవరూ ఒత్తిడి తేవద్దని సీజేఐ ఎన్వీ రమణ సూచించారు. దేశంలో 17 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ప్రజలు తెలివిలేని వారు కాదని, సరైన సమయంలో తమ విజ్ఞతను చాటుకుంటూనే ఉన్నారని సీజేఐ రమణ అన్నారు. 


మిగతా రాజ్యాంగ వ్యవస్థలు తమ విధులను సక్రమంగా నెరవేరుస్తున్నాయో, లేదో, ఆత్మ పరిశీలన చేసుకోవాలని సీజేఐ ఎన్వీ రమణ సూచించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. విమర్శలే ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తాయని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-01T01:49:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising