ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ చైనా యాప్‌ల ఖేల్‌.. ‘శాశ్వతం’గా ఖతం!

ABN, First Publish Date - 2021-01-27T06:52:11+05:30

టిక్‌టాక్‌ ఆటను కేంద్ర ప్రభుత్వం ‘శాశ్వతం’గా కట్టించిందా?.. వీచాట్‌పైనా ఇదే వేటు వేసిందా?.. పబ్జీతో కలిపి దాదాపు 200

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జనవరి 26: టిక్‌టాక్‌ ఆటను కేంద్ర ప్రభుత్వం ‘శాశ్వతం’గా కట్టించిందా?.. వీచాట్‌పైనా ఇదే వేటు వేసిందా?.. పబ్జీతో కలిపి దాదాపు 200 యాప్‌లు భారత్‌లో తెరమరుగేనా?.. వీటికి ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చర్యలు అవుననే సమాధానం చెబుతున్నాయి. టిక్‌టాక్‌తో కలిపి 59 చైనా యాప్‌లపై నిషేధం విధిస్తూ గత ఏడాది జూన్‌లో కేంద్రం నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు వాటిని ‘శాశ్వతం’గా నిలిపివేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. సమాచార సేకరణ, వినియోగంపై ఆ యాప్‌లను వివరణ కోరిన కేంద్రం.. వాటి సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఇక, గత ఏడాది దాదాపు 200 యాప్‌లపై నిషేధం వేటు పడింది. వాటిపై కూడా ‘శాశ్వత’ దెబ్బ పడనుందని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2021-01-27T06:52:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising