ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 ఎకరాల వరి పంటను ధ్వంసం చేసిన ఏనుగు

ABN, First Publish Date - 2021-05-20T17:00:58+05:30

వాణియంబాడి సమీపం కావలూరు అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగు పొలల్లో ప్రవేశించి పంటను ధ్వంసం చేస్తుండడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/వేలూరు: వాణియంబాడి సమీపం కావలూరు అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగు పొలల్లో ప్రవేశించి పంటను ధ్వంసం చేస్తుండడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాండురంగన్‌, దివాకరన్‌, జగదీశన్‌ అనే రైతులకు చెందిన 10 ఎకరాల వరి పంటను ఏనుగు ధ్వంసం చేసింది. గ్రామస్తులు బాణసంచా కాల్చి ఏనుగును తరమికొట్టగా, అది అక్కడి నుంచి కృష్ణాపురంలోకి వెళ్లి ఐదు గుడిసెలను ధ్వంసం చేసింది. ప్రాణనష్టం జరుగ కముంతే ఏనుగును అడవిలోని పంపేలా చర్యలు చేపట్టాలని, నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2021-05-20T17:00:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising