ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.14 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

ABN, First Publish Date - 2021-05-17T18:00:01+05:30

చెన్నైకు అక్రమంగా తరలిస్తున్న రూ.14 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. పళ్లికొండ టోల్‌గేట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/వేలూరు: చెన్నైకు అక్రమంగా తరలిస్తున్న రూ.14 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. పళ్లికొండ టోల్‌గేట్‌ వద్ద పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 4 గంటల కు వాహనతనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన లారీని అడ్డుకొని తనిఖీ చేయగా, రూ.14 లక్షల విలువైన గుట్కాను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో బెంగుళూరుకు చెందిన వెంకటస్వామి, సేలంకు చెందిన మూర్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరు బెంగుళూరు నుంచి చెన్నైకి గుట్కా తరిస్తున్నట్లు విచారణలో తేలింది.

Updated Date - 2021-05-17T18:00:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising