ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai: విచారణకు వెళ్ళిన విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2021-12-06T18:00:59+05:30

రామనాథపురం జిల్లాలో విచారణ కోసం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళి వచ్చిన ఒక విద్యార్థి ఉన్నట్టుండి మృతి చెందాడు. దీంతో ఆ మృతుని కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. జిల్లాలోని ముదుకుళత్తూరు సమీపంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/అడయార్: రామనాథపురం జిల్లాలో విచారణ కోసం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళి వచ్చిన ఒక విద్యార్థి ఉన్నట్టుండి మృతి చెందాడు. దీంతో ఆ మృతుని కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. జిల్లాలోని ముదుకుళత్తూరు సమీపంలోని నీర్‌కోళియేందల్‌ అనే ప్రాంతానికి చెందిన మణికంఠన్‌ (21) అనే విద్యార్థి డిగ్రీ చదువుతున్నాడు. అయితే, పరమకుడి - కీథత్తూరువల్‌ రహదారిలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో అటుగా ద్విచక్రవాహనంపై వచ్చిన మణికంఠన్‌... వాహనాన్ని ఆపకుండా అతివేగంతో దూసుకుని వెళ్ళాడు. దీంతో పోలీసులు ఛేజ్‌ చేసి ఆ యువకుడిని పట్టుకుని స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. విషయం తెలుసుకున్న మణికంఠన్‌ తల్లిదండ్రులు స్టేషన్‌కు వచ్చి తమ బిడ్డను విడిపించుకుని ఇంటికి తీసుకెళ్ళారు. అయితే, ఇంటికి వెళ్ళి కొద్దిసేపటికే మణికంఠన్‌ చనిపోయాడు. దీంతో మృతుని తల్లిదండ్రులు, బంధువులు పోలీసులు తీవ్రగా కొట్టడం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు.

Updated Date - 2021-12-06T18:00:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising