ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా టీకాలు విక్రయిస్తున్న ప్రభుత్వ నర్సు

ABN, First Publish Date - 2021-07-26T17:13:09+05:30

దిండుగల్‌ జిల్లా వేడచెందూర్‌ సమీపంలో కరోనా టీకాలు అపహరించి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న ప్రభుత్వ నర్సు నుంచి 95 డోసుల టీకాలను స్వాధీనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

96 డోసులు స్వాధీనం

చెన్నై/పెరంబూర్‌: దిండుగల్‌ జిల్లా వేడచెందూర్‌ సమీపంలో కరోనా టీకాలు అపహరించి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న ప్రభుత్వ నర్సు నుంచి 95 డోసుల టీకాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఆమెను విచారిస్తున్నారు. చెన్నకోటకు చెందిన ధనలక్ష్మి కరూర్‌లో ఉన్న పట్టణ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పనిచేస్తోంది. ఆమె ఆస్పత్రి నుంచి కరోనా టీకాలు అపహరించి మార్కెట్లో విక్రయి స్తున్నట్టు ఫిర్యాదులందాయి. దీంతో, ధనలక్ష్మి ఇంటిని ఏరియోడు తాలూకా వైద్యాధికారి పొన్‌ మహేశ్వరి నేతృత్వంలోని అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి టీకా డోసులు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-07-26T17:13:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising