ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసోంలో భారీ వర్షాలు.. మట్టిచరియలు పడి సైనికుడి మృతి

ABN, First Publish Date - 2021-07-26T16:46:05+05:30

అసోంలో భారీవర్షాల కారణంగా మట్టిచరియలు విరిగిపడిన ఘటనలో మదురైకి చెందిన సైనికుడు కదిర్‌వేల్‌ మృతిచెందాడు. మదురై విల్లాపురం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/పెరంబూర్‌: అసోంలో భారీవర్షాల కారణంగా మట్టిచరియలు విరిగిపడిన ఘటనలో మదురైకి చెందిన సైనికుడు కదిర్‌వేల్‌ మృతిచెందాడు. మదురై విల్లాపురం హౌసింగ్‌ బోర్డుకు చెందిన కదిర్‌వేల్‌ (36) రెండు రోజుల క్రితం అసోంలో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో భారీవర్షాలకు విరిగిపడిన కొండచరియల కింద చిక్కుకొని మృతిచెందాడు. అమరజవాను మృతదేహాన్ని వెలికితీసిన అధికారులు, ప్రత్యేక విమానంలో ఆదివారం రాత్రి మదురై విమానాశ్రయానికి, అక్కడి నుంచి వాహనంలో స్వగ్రామానికి తీసుకెళ్లారు. సైనిక లాంఛనాలతో సోమవారం ఉదయం మదురై శ్మశానవాటికలో కదిర్‌వేల్‌ అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2021-07-26T16:46:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising