ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పరీక్షలకు భయపడి యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-05-13T18:02:31+05:30

రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలో కరోనా పరీక్షలు చేయించుకోవాలని బంధువులు, చుట్టుపక్కల వారు ఒత్తిడి చేయడంతో భయపడిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/ పెరంబూర్: రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలో కరోనా పరీక్షలు చేయించుకోవాలని బంధువులు, చుట్టుపక్కల వారు ఒత్తిడి చేయడంతో భయపడిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరక్కోణం సమీపం సూరప్పనాయకుడుకండిగై గ్రామానికి చెందిన కూలీ కార్మికుడు శరవణన్‌ (45) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అతనిని కరోనా పరీక్షలు చేయించుకోవాలని బంధువులు, చుట్టుపక్కల వారు ఒత్తిడి చేశారు. దీంతో, పరీక్షలకు భయపడిన శరవణన్‌ బుధవారం ఉదయం గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

Updated Date - 2021-05-13T18:02:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising