ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai: రామేశ్వరం జాలర్లపై లంక నావికాదళం దాడి

ABN, First Publish Date - 2021-07-19T18:05:12+05:30

కచ్చాతీవు వద్ద ఆదివారం వేకువ జామున చేపలవేటకు వెళ్లిన రామేశ్వరం జాలర్లపై శ్రీలంక నావికాదళం దాడి చేసింది. ఈ దాడిలో 30 పడవలు ధ్వంసం కాగా, సముద్రంలో వేసిన వలలను తెగగొట్టారు. రెండు రోజుల క్రితం రామేశ్వరం ప్రాంతానికి చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

30 పడవలు, వలలు ధ్వంసం

చెన్నై: కచ్చాతీవు వద్ద ఆదివారం వేకువ జామున చేపలవేటకు వెళ్లిన రామేశ్వరం జాలర్లపై శ్రీలంక నావికాదళం  దాడి చేసింది. ఈ దాడిలో 30 పడవలు ధ్వంసం కాగా, సముద్రంలో వేసిన వలలను తెగగొట్టారు. రెండు రోజుల క్రితం రామేశ్వరం ప్రాంతానికి చెందిన సమారు రెండు వేలమంది జాలర్లు 300 పడవల్లో సముద్రంలో చేపల వేటకు బయలుదేరారు. ఆదివారం వేకువజామున  వాటర్‌ బైకుల వచ్చిన శ్రీలంక నావికాదళం జాలర్లపై దాడిచేసి వలలన్నింటిని కోసారు.  30 పడవలను ధ్వంసం చేశారు. భీతిల్లిన జాలర్లు ప్రాణభయంతో తిరుగు ముఖం పట్టారు. ఈ దాడిలో సుమారు లక్ష విలువచేసే వలలు, చేపలు పట్టే పరికరాలు దెబ్బతిన్నాయని జాలర్లు తెలిపారు.  

Updated Date - 2021-07-19T18:05:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising