ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాగ్దానాన్ని మరచి హెలికాప్టర్ ఎక్కిన సీఎం

ABN, First Publish Date - 2021-10-06T22:59:43+05:30

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వ హెలికాప్టర్‌ ద్వారా చండీగఢ్‌లోని తన నివాసం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొహాలీ విమానాశ్రయానికి చేరుకొని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వ హెలికాప్టర్‌ ద్వారా చండీగఢ్‌లోని తన నివాసం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొహాలీ విమానాశ్రయానికి చేరుకొని.. ఢిల్లీ వెళ్లేందుకు చార్టర్డ్ ఫ్లైట్ ఎక్కారని ఓ నివేదిక పేర్కొంది. 2017లో కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో అత్యవసర లేదా విపత్తు సందర్భాలలో తప్పా హెలికాప్టర్లను ఉపయోగించదని వాగ్దానం చేసింది.

Updated Date - 2021-10-06T22:59:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising