ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చాయ్‌ పే చర్చాగోష్టి’కి cm శ్రీకారం

ABN, First Publish Date - 2021-10-14T17:32:52+05:30

ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పలు వినూత్న ప్రయోగాలకు తెరలేపుతున్నారు. తాజాగా ఆయన ఉడుపి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం కుశాల్‌నగర్‌లో బంటర సంఘం ఏర్పాటు చేసిన చాయ్‌ పే చర్చాగోష్టిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పలు వినూత్న ప్రయోగాలకు తెరలేపుతున్నారు. తాజాగా ఆయన ఉడుపి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం కుశాల్‌నగర్‌లో బంటర సంఘం ఏర్పాటు చేసిన చాయ్‌ పే చర్చాగోష్టిలో పాల్గొన్నారు. ఉడుపి జిల్లాకు చెందిన పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాల్గొని చాయ్‌ తాగుతూనే సీఎం సమాలోచనలు జరిపారు. ఇకపై జిల్లా పర్యటనకు వెళ్లిన సమయాల్లో పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా చాయ్‌ పే చర్చాగోష్టిని కొనసాగించాలని సీఎం భావిస్తున్నారు. ప్రధాని మోదీతో స్ఫూర్తి పొంది ఈ కార్యక్రమాన్ని సిద్ధం చేయబోతున్నట్టు తెలిపారు. చర్చాగోష్టిలో యువ పారిశ్రామికవేత్తలకు సీఎం ప్రాధాన్యత ఇచ్చారు. వారు చెప్పిన బిజినెస్‌ ఐడియాలను శ్రద్ధతో ఆలకించారు. 

Updated Date - 2021-10-14T17:32:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising