ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో తీపి కబురు

ABN, First Publish Date - 2021-07-17T20:20:48+05:30

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జూలై 1 నుంచి కరువు భత్యాన్ని ప్రస్తుతం ఉన్న 17 శాతం నుంచి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జూలై 1 నుంచి కరువు భత్యాన్ని ప్రస్తుతం ఉన్న 17 శాతం నుంచి 28 శాతానికి ఇటీవల పెంచిన కేంద్రం మరో బొనంజా ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగాలకు హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ)ను కూడా పెంచింది. రివైజ్ చేసిన హెచ్ఆర్ఏను ఆగస్టు నుంచి ఉద్యోగులు అందుకోనున్నారు. డీఏ 25 శాతం దాటినందున హెచ్ఆర్ఏ పెంచినట్టు కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారు నివససిస్తున్న సిటీలను బట్టి వివిధ కేటగిరిలుగా హెచ్ఆర్ఏను అందుకుంటారు. ఎక్స్ కేటగిరీ సిటీల్లో ఉన్నవాళ్లకు 27 శాతం, వై, జడ్ కేటగిరీలకు 19, 9 శాతం పెంపు ఉంటుంది. డీఏ 50 శాతం దాటితే హెచ్ఆర్ఏ రేట్లు కేటగిరీలను బట్టి 30 శాతం, 20 శాతం, 10 శాతంగా రివైజ్ అవుతాయి. 50 లక్షలకు పైగా ఉన్న జనాభా ఉన్న ఉంటే ఎక్స్ కేటగిరి సిటీ కింద పరిగణిస్తారు. 5 లక్షలకు పైగా  జనాభా ఉంటే వై కేటగిరి, 5 లక్షల కంటే తక్కువ జనాభా ఉంటే జడ్ కేటగిరిగా పరిగణిస్తారు.

Updated Date - 2021-07-17T20:20:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising