ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bengaluru: రైతుకు రెట్టింపు ఆదాయమే లక్ష్యం

ABN, First Publish Date - 2021-11-14T17:56:13+05:30

రైతుకు రెట్టింపు ఆదాయమే లక్ష్యమని కేంద్ర మంత్రి శోభకారంద్లాజే అభిప్రాయపడ్డారు. గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం (జీకేవీకే) ప్రాంగణంలో సాగుతున్న వ్యవసాయ మేళాను శనివారం సందర్శించారు. పలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                            - కేంద్రమంత్రి శోభాకరంద్లాజే 


బెంగళూరు: రైతుకు రెట్టింపు ఆదాయమే లక్ష్యమని కేంద్ర మంత్రి శోభకారంద్లాజే అభిప్రాయపడ్డారు. గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం (జీకేవీకే) ప్రాంగణంలో సాగుతున్న వ్యవసాయ మేళాను శనివారం సందర్శించారు. పలు స్టాళ్లను పరిశీలించి మహిళా రైతులతోపాటు పలువురిని వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఉత్తమ రైతులను సన్మానించారు. కోలారు, మండ్య, హాసన్‌ జిల్లాలకు చెందిన వారిని జిల్లా, తాలూకా స్థాయి సాధకులను సత్కరించారు. మూడోరోజు సందర్శకులతో కిటకిటలాడింది. ఓవైపు వర్షం రావడంతో ప్రదర్శన ప్రాంతం బురదగా మారింది. దీంతో సందర్శకులు ఇబ్బందిపడ్డారు. 

Updated Date - 2021-11-14T17:56:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising