ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహంత్ నరేంద్ర గిరి మృతి కేసులో సీబీఐ ఛార్జిషీట్

ABN, First Publish Date - 2021-11-20T23:48:58+05:30

అఖిల భారతీయ అఖారా పరిషత్ చైర్మన్ ఆచార్య నరేంద్ర గిరి మృతి కేసులో సీబీఐ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అఖిల భారతీయ అఖారా పరిషత్ చైర్మన్ ఆచార్య నరేంద్ర గిరి మృతి కేసులో సీబీఐ శనివారంనాడు ఛార్జిషీటు దాఖలు చేసింది. నరేంద్ర గిరి శిష్యుడు ఆనంద్ గిరి, మరో ఇద్దరిపై అలహాబాద్‌లోని కోర్టులో సీబీఐ  ఛార్జిషీటు దాఖలు చేసినట్టు అధికారులు తెలిపారు. అలహాబాద్ బడే హనుమాన్ ఆలయం పూజారి ఆధ్య తివారి, ఆయన కుమారుడు సందీప్ తివారిపై నేరపూరిత కుట్ర, ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాలను నమోదు చేసినట్టు ఆ వర్గాలు తెలిపాయి. దేశంలో సాధువులకు చెందిన అతిపెద్ద సంస్థ అయిన అఖిల భారతీయ అఖారా పరిషత్‌కు అధ్యక్షుడిగా ఉన్న ఆచార్య నరేంద్ర గిరి గత సెప్టెంబర్ 20న అలహాబాద్‌లోని బాఘంబరి మఠంలో ఉరివేసుకున్నారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.

Updated Date - 2021-11-20T23:48:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising