ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మతాన్ని కించపరిచినందుకు సజీవ దహనం

ABN, First Publish Date - 2021-12-04T06:44:05+05:30

మతాన్ని కించపరిచారనే నెపంతో శ్రీలంక జాతీయుడిని పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో సజీవ దహనం చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాకిస్థాన్‌లో శ్రీలంక జాతీయుడిపై దారుణం

లాహోర్‌, డిసెంబరు 3: మతాన్ని కించపరిచారనే నెపంతో శ్రీలంక జాతీయుడిని పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో సజీవ దహనం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీలంకకు చెందిన ప్రయాంత కుమార (40) సియాల్‌కోట్‌ జిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో జనరల్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆయన తహ్రీక్‌-ఎ-లబ్బాయిక్‌ పాకిస్థాన్‌(టీఎల్‌పీ) అనే సంస్థకు చెందిన ఓ పోస్టర్‌ను చించి డస్ట్‌బిన్‌లో పడేశారు. ఆ పోస్టర్‌లో ఖురాన్‌కు చెందిన సూక్తులు ఉండటంతో వందలాది మంది టీఎల్‌పీ కార్యకర్తలు ప్రయాంత కుమారను బయటకు ఈడ్చుకొచ్చి విచక్షణా రహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా ఆయనపై కిరోసిన్‌ చల్లి నిప్పు అంటించారు.  

Updated Date - 2021-12-04T06:44:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising