ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Case registered: పూజారులతో బీజేపీ ఎంపీ అనుచిత ప్రవర్తన

ABN, First Publish Date - 2021-08-02T18:09:22+05:30

పూజారులతో అనుచితంగా ప్రవర్తించిన బీజేపీ ఎంపీతోపాటు అతని అనుచరులపై కేసు నమోదు చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): పూజారులతో అనుచితంగా ప్రవర్తించిన బీజేపీ ఎంపీతోపాటు అతని అనుచరులపై కేసు నమోదు చేశారు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలోని జాగేశ్వర్ ఆలయంలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ ధర్మేంద్ర కశ్యప్, అతని స్నేహితులు పూజారులతో అనుచితంగా ప్రవర్తించి, దుర్భాషలాడారు. దీంతో బీజేపీ ఎంపీ ధర్మేంద్ర కశ్యప్, అతని స్నేహితులపై కేసు నమోదైంది.ఆలయం లోపల ఎంపీ ప్రవర్తనకు వ్యతిరేకంగా స్థానికులు,ప్రతిపక్ష పార్టీల వివిధ పార్టీల రాజకీయ నాయకులు కూడా తమ నిరసన తెలిపారు.ఈ ఘటనపై అల్మోరా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ మోనిక, తహసీల్దారు సంజయ్ కుమార్ లు సంఘటన గురించి పూజారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. సీనియర్ డిస్ట్రిక్టు మెజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారం సబ్ ఇన్ స్పెక్టరు గోపాల్ సింగ్ బిష్ట్ ఎంపీ కశ్యప్, అతని స్నేహితులపై ఐపీసీ సెక్షన్ 188, 504 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-08-02T18:09:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising