ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత దేశంలో కొత్తగా 15,144 కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-01-17T17:20:23+05:30

భారత దేశంలో కరోనా ఉధృతి తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 15,144 మందికి కోరోనా నిర్ధారణ కాగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత దేశంలో కరోనా ఉధృతి తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 15,144 మందికి కోరోనా నిర్ధారణ కాగా.. 181 మంది  మరణించారు. భారత్‌లో ఇప్పటి వరకు కోటి 55లక్షల 7వేల 985 పాజిటీవ్ కేసులు నమోదుకాగా.. లక్షా 52 వేల 274 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 2 లక్షల 8 వేల 826 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరి రేటు 96.58 శాతం ఉండగా.. మరణాల రేటు 1.44 శాతానికి తగ్గిందని ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. 

Updated Date - 2021-01-17T17:20:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising