ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేబినెట్ కార్యదర్శి గౌబా సమావేశం

ABN, First Publish Date - 2021-02-27T23:17:54+05:30

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎనిమిది రాష్ట్రాల ముఖ్యు అధికారులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సమావేశమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎనిమిది రాష్ట్రాల ముఖ్యు అధికారులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సమావేశమయ్యారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, బెంగాల్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గౌబా సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్ విస్తరించకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అంతేకాకుండా పాజిటివ్ వచ్చిన వారిని గుర్తించడం, వారు ఐసోలేషన్‌లో ఉండేట్లు చూసుకోవాలని ఆయా రాష్ట్రాల అధికారులకు గౌబా సూచించారు. 

Updated Date - 2021-02-27T23:17:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising