ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొబ్బరి కురిడీకి కనీస మద్దతు ధర ప్రకటించిన కేంద్రం

ABN, First Publish Date - 2021-12-23T02:53:23+05:30

న్యూఢిల్లీ: కొబ్బరి కురిడీకి, నాణ్యత గల కొబ్బరి చిప్పలకు కేంద్రం కనీస మద్దతు ధరలు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మద్దతు ధరలపై నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కొబ్బరి కురిడీకి, నాణ్యత గల కొబ్బరి చిప్పలకు కేంద్రం కనీస మద్దతు ధరలు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మద్దతు ధరలపై నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కొబ్బరి కురిడీకి క్వింటాల్‌కు 10, 590 రూపాయలుగా, నాణ్యత గల కొబ్బరి చిప్పలకు క్వింటాల్‌కు 11 వేల రూపాయల చొప్పున మద్దతు ధరలు ప్రకటించారు. 2022 సంవత్సరానికి ఈ కనీస మద్దతు ధరలు వర్తిస్తాయని ఆయన చెప్పారు. కొబ్బరి కురిడీ కనీస మద్దతు ధరలకన్నా 58 శాతం, కొబ్బరి చిప్పల కనీస మద్దతు ధరలకన్నా 52 శాతం అధికంగా పెంచినట్లు ఠాగూర్ తెలిపారు. 

Updated Date - 2021-12-23T02:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising