ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈసారి బడ్జెట్‌ పేపర్‌రహితం!

ABN, First Publish Date - 2021-01-12T09:04:49+05:30

కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ పత్రాలను ముద్రించవద్దని కేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ నేపథ్యంలో ఆర్థిక శాఖ నిర్ణయం


న్యూఢిల్లీ, జనవరి 11: కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ పత్రాలను ముద్రించవద్దని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీంతో ఈసారి బడ్జెట్‌ పేపర్‌రహితంగా ఉండనుంది. ఎలక్ర్టానిక్‌ రూపంలోనే బడ్జెట్‌కు సంబంధించిన వివరాలను మొత్తం పార్లమెంట్‌ సభ్యుల(ఎంపీలు)కు అందించనున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో బడ్జెట్‌ పత్రాలను ముద్రించకపోవడం ఇదే మొదటిసారికానుంది.  

Updated Date - 2021-01-12T09:04:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising