ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శివకాశిలోని టపాసుల దుకాణంలో పేలుడు.. ఐదుగురు మృతి

ABN, First Publish Date - 2021-02-26T00:46:04+05:30

వకాశిలోని టపాసులు తయారు చేసే ఫ్యాక్టరీలో గురువారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఐదుగురు మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : శివకాశిలోని టపాసులు తయారు చేసే ఫ్యాక్టరీలో గురువారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఐదుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. కలయార్‌కుర్చీ అన్న పేరుతో ఉన్న ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటన జరగగానే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంవత్సరంలో ఇలాంటి పేలుడు సంభవించడం మూడోసారి. 

Updated Date - 2021-02-26T00:46:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising