ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహమ్మారిగా బ్లాక్‌ఫంగస్‌: రాజస్థాన్‌ సర్కారు

ABN, First Publish Date - 2021-05-20T07:04:48+05:30

దేశంలో బ్లాక్‌ఫంగస్‌ వ్యాధి ప్రమాదకరంగా విస్తరిస్తున్న వేళ.. రాజస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌ అంటువ్యాధుల చట్టం 2020 ప్రకారం ఈ వ్యాధిని మహమ్మారిగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్‌, మే 19: దేశంలో బ్లాక్‌ఫంగస్‌ వ్యాధి ప్రమాదకరంగా విస్తరిస్తున్న వేళ.. రాజస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌ అంటువ్యాధుల చట్టం 2020 ప్రకారం ఈ వ్యాధిని మహమ్మారిగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సవాయ్‌ మాన్‌సింగ్‌ ఆస్పత్రిలో బ్లాక్‌ఫంగస్‌ చికిత్సకు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. రాజస్థాన్‌లో ఇప్పటివరకు వందకు పైగా బ్లాక్‌ఫంగస్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి.

Updated Date - 2021-05-20T07:04:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising