ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్లాక్‌ ఫంగస్‌తో నలుగురు మృతి

ABN, First Publish Date - 2021-06-11T16:17:57+05:30

విల్లుపురం జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌తో నలుగురు మృతి చెందారు. ఆ జిల్లాలో ఇప్పటివరకూ 12 మంది బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడి వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో పుదుచ్చేరి జి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


చెన్నై: విల్లుపురం జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌తో నలుగురు మృతి చెందారు. ఆ జిల్లాలో ఇప్పటివరకూ 12 మంది బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడి వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో పుదుచ్చేరి జిప్‌మెర్‌లో చికిత్స పొందుతున్న దిండివనం వడశిరు వలూరుకు చెందిన 55 యేళ్ల వ్యక్తి, చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 30 యేళ్ల వ్యక్తి, చెన్నై ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దిండివనం వకాబ్‌నగర్‌కు చెందిన 65 యేళ్ల వృద్ధుడు, విల్లుపురం ఇందిరా నగర్‌కు చెందిన 52 యేళ్ల వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-06-11T16:17:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising