ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ బిచ్చమెత్తిన శివాజీ వంశస్థుడు

ABN, First Publish Date - 2021-04-11T13:50:53+05:30

మహారాష్ట్రలో కరోనా కల్లోలం నేపధ్యంలో మరోమారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలో కరోనా కల్లోలం నేపధ్యంలో మరోమారు లాక్‌డౌన్ విధించవద్దంటూ పలువురు కోరుతున్నారు. ఈ నేపధ్యంలో ఛత్రపతి శివాజీ వంశస్థులు, బీజేపీ ఎంపీ ఉదయన్ భోస్లే లాక్‌డౌన్ విధించవద్దని కోరుతూ చేతిలో పళ్లెం పట్టుకుని, రోడ్డు మీద కూర్చుని బిచ్చమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీకెండ్ లాక్‌డౌన్ కారణంగా వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని, పేదలు తిండికి కూడా అలమటించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్నారు. కాగా భోస్లే తాను బిచ్చమెత్తగా వచ్చిన 450 రూపాయలను జిల్లా అధికారులకు అందజేస్తూ, లాక్‌డౌన్‌పై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. 



Updated Date - 2021-04-11T13:50:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising