ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో బీజేపీ ఎంపీ మృతి

ABN, First Publish Date - 2021-03-03T07:17:14+05:30

కరోనా బారినపడి చికిత్స పొందుతున్న మధ్యప్రదేశ్‌ ఖాండ్వా బీజేపీ ఎంపీ నందకుమార్‌ సింగ్‌ చౌహాన్‌ (69) సోమవారం రాత్రి కన్నుమూశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మార్చి 2: కరోనా బారినపడి చికిత్స పొందుతున్న మధ్యప్రదేశ్‌ ఖాండ్వా  బీజేపీ ఎంపీ నందకుమార్‌ సింగ్‌ చౌహాన్‌ (69) సోమవారం రాత్రి కన్నుమూశారు. నందకుమార్‌కు గత నెలలో పాజిటివ్‌ వచ్చింది. పరిస్థితి విషమంగా ఉండటంతో విమానంలో గురుగ్రామ్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈయన ఖాండ్వా నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. 1985-96 మధ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. 

Updated Date - 2021-03-03T07:17:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising