ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామ మందిర నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన ఎంపీ గంభీర్

ABN, First Publish Date - 2021-01-21T21:36:45+05:30

బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి గురువారం విరాళం ప్రకటించారు. రామ మందిర నిర్మాణానికి తన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి గురువారం విరాళం ప్రకటించారు. రామ మందిర నిర్మాణానికి తనవంతుగా కోటి రూపాయలను విరాళంగా ప్రకటిస్తున్నట్లు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘భవ్య రామ మందిర నిర్మాఱం అనేది భారతీయుల కల. చివరికి ఈ దీర్ఘకాల సమస్యకు ఓ పరిష్కారం లభించింది. ఆలయ నిర్మాణానికి నా వంతుగా, నా కుటుంబం వంతున చిన్న సహాయాన్ని అందజేస్తున్నాం.’’ అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-21T21:36:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising