ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాలిబాన్ సంక్షోభం వల్లే పెట్రో, గ్యాస్ ధరలు పెరిగాయి : అరవింద్ బల్లాడ్

ABN, First Publish Date - 2021-09-04T22:57:01+05:30

దేశ వ్యాప్తంగా పెట్రో, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : దేశ వ్యాప్తంగా పెట్రో, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే పెట్రో, గ్యాస్ ధరలు ఎందుకు పెరిగాయో కర్నాటక బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే వివరించారు.  హుబ్లీ - ధార్వాడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అరవింద్ బల్లాడ్ మాట్లాడుతూ.... ఆఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ల సంక్షోభం వల్లే భారత్‌లో పెట్రో, గ్యాస్ ధరలు పెరిగాయని పేర్కొన్నారు. ‘‘ఆఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ వ్యవహారం నడుస్తోంది. దీంతో చమురు ధరల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు అమాంతం పెరిగాయి. పెట్రో, గ్యాస్ ధరలు ఎందుకు పెరిగాయన్న విషయంలో ప్రజలు స్పష్టమైన వైఖరితోనే ఉన్నారు’’ అని అరవింద్ బల్లాడ్ పేర్కొన్నారు.  

Updated Date - 2021-09-04T22:57:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising