ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bjp నేత కుటుంబానికి అన్నాడీఎంకే ఆర్థికసాయం

ABN, First Publish Date - 2021-10-27T14:09:31+05:30

వాణియంబాడీ జీవానగర్‌ ప్రాంతంలో గత నెల హత్యకు గురైన బీజేపీ నేత వసీమ్‌ అక్రమ్‌ కుటుంబానికి అన్నాడీఎంకే రూ. 5 లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటిం చింది. గతనెల 10వ తేదీ సా యంత్రం 7 గంటల ప్రాంతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేలూరు(Chennai): వాణియంబాడీ జీవానగర్‌ ప్రాంతంలో గత నెల హత్యకు గురైన బీజేపీ నేత వసీమ్‌ అక్రమ్‌ కుటుంబానికి అన్నాడీఎంకే రూ. 5 లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటిం చింది. గతనెల 10వ తేదీ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇంటి సమీపంలోని మసీదులో ప్రార్థనలు ముగించి వస్తున్న వసీమ్‌అక్రమ్‌ను కారులో వచ్చిన 8 మంది హత్య చేసి పరారయ్యారు. మంగళవారం అన్నాడీఎంకే మాజీ మంత్రి కేసీ వీరమణి, వాణియంబాడీ ఎమ్మెల్యే సెంథిల్‌కుమార్‌తో కలసి మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి ఆర్థికసాయాన్ని అందజేశారు.


Updated Date - 2021-10-27T14:09:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising