ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగాల్‌లో చివరి నిమిషంలో ఫలితాలు మారొచ్చు: బీజేపీ నేత దిలీప్ ఘోష్

ABN, First Publish Date - 2021-05-02T21:54:19+05:30

పశ్చిమ బెంగాల్‌ పీఠాన్ని అధిష్ఠించేందుకు ముఖ్యమంత్రి మమత బెనర్జీ మరోమారు సిద్ధమవుతున్న వేళ బీజేపీ నేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ పీఠాన్ని అధిష్ఠించేందుకు ముఖ్యమంత్రి మమత బెనర్జీ మరోమారు సిద్ధమవుతున్న వేళ బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఫలితాలు ఇంకా ముగిసిపోలేదని, చివరి నిమిషంలోనూ ఫలితాలు మారొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. కాబట్టి బీజేపీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చాలాచోట్ల తాము లీడింగ్‌లో ఉన్నామని, లెక్కింపు కొనసాగుతోందని పేర్కొన్నారు. కొన్ని స్థానాల్లో తాము స్వల్ప ఓట్ల తేడాతో వెనకబడ్డామని, మున్ముందు రౌండ్లలో పుంజుకుంటామని అన్నారు. కాబట్టి ఆందోళన అవసరం లేదని, చివరి నిమిషం వరకు వేచి చూడాలని దిలీప్ ఘోష్ పేర్కొన్నారు.

Updated Date - 2021-05-02T21:54:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising