ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాల్ఘార్‌లో బర్డ్ ఫ్లూ కలవరం...చికెన్ దుకాణాల మూసివేత

ABN, First Publish Date - 2021-02-25T17:41:12+05:30

మహారాష్ట్రలో కరోనా మహమ్మారికి తోడు బర్డ్ ఫ్లూ కూడా వ్యాపించడంతో ప్రజలు కలవరపడుతున్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాల్ఘార్ (మహారాష్ట్ర): మహారాష్ట్రలో కరోనా మహమ్మారికి తోడు బర్డ్ ఫ్లూ కూడా వ్యాపించడంతో ప్రజలు కలవరపడుతున్నారు. పాల్ఘార్ జిల్లాలో ఎవియన్ ఇన్‌ఫ్లూఎంజాతో 45 కోళ్లు మరణించాయి. బర్డ్ ఫ్లూ సోకడంతో పాటు కోళ్లు మరణిస్తుండటంతో ముందుజాగ్రత్తగా పౌల్ట్రీఫాంలు, చికెన్ దుకాణాల్లో 21 రోజుల పాటు చికెన్ అమ్మకాలను నిలిపివేశారు.పాల్ఘార్ జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రబలడం వల్ల 21 రోజుల పాటు చికెన్ దుకాణాలను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశామని డిప్యూటీ కలెక్టరు కిరణ్ మహాజన్ చెప్పారు. గత మూడురోజులుగా మరణించిన కోళ్ల నమూనాలను పూణే లాబోరేటరికీ పంపించగా బర్డ్ ఫ్లూ వల్లనే కోళ్లు మరణించాయని వెల్లడైంది. దీంతో బర్డ్ ఫ్లూ సోకకుండా జిల్లా అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. 

Updated Date - 2021-02-25T17:41:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising