ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్కసారన్నా కుల ప్రాతిపదికన జనగణన జరగాలి: బీహార సీఎం

ABN, First Publish Date - 2021-07-25T05:13:53+05:30

రాష్ట్రంలో ఒక్కసారన్నా కులం ప్రాతిపదికన జనగణన జరగాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇలా లభించే సమాచారం ప్రజల అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా: రాష్ట్రంలో ఒక్కసారన్నా కులం ప్రాతిపదికన జనగణన జరగాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇలా లభించే సమాచారం ప్రజల అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ‘‘కుల ప్రాతిపదికన జరిగే జనగణన ద్వారా ఒక్కో కులం వారి జనాభా ఎంతో కచ్చితంగా తెలుస్తుంది. కులాల వారీగా జనాభా ఎంతో తెలిస్తే ఆయాల వర్గాల అభివృద్ధికి ప్రణాళికలు వేయచ్చు’’ అని నితీశ్ పేర్కొన్నారు. 2011లో కేంద్రం ప్రభుత్వం సామాజిక, ఆర్థిక స్థితిగతులు, కులం ఆధారంగా ఓమారు జనగణన జరిపింది. గ్రామీణప్రాంతాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో, పట్టణ ప్రాంతాల్లో కేంద్ర పట్టణ పేదరికనిర్మూలన శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ పూర్తయింది. అయితే..ఇందుకు సంబంధించి సామాజిక, ఆర్థిక స్థితిగతుల సమాచారాన్ని కేంద్రం ప్రచురించింది. 

Updated Date - 2021-07-25T05:13:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising