ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇకనుంచి రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.50

ABN, First Publish Date - 2021-04-17T17:07:46+05:30

బెంగళూరు డివిజన్‌లోని పలు రైల్వేస్టేషన్‌లలో సాధారణ రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు పెద్దపెట్టున వలస కూలీలు తరలి వస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


బెంగళూరు: బెంగళూరు డివిజన్‌లోని పలు రైల్వేస్టేషన్‌లలో సాధారణ రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు పెద్దపెట్టున వలస కూలీలు తరలి వస్తున్నారు. అనవసరంగా రైల్వేస్టేషన్‌లకు వచ్చే వారిని నియంత్రించే దిశలో భాగంగా ప్లాట్‌ఫాం టికెట్ల ధరలను ఈ నెల 17 నుంచి తిరిగి పెంచబోతున్నారు. ప్రస్తుతం 10 రూపాయలుగా ఉన్న టికెట్‌ను రూ.50కు పెంచారు. ఈ నెల 30 వరకు ఈ ఆదేశాలు బెంగళూరు సిటీ, యశ్వంతపురం, కంటోన్మంట్‌, కృష్ణరాజపురం రైల్వేస్టేషన్లకు వర్తిస్తాయని నగరంలో శుక్రవారం రైల్వేశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 

Updated Date - 2021-04-17T17:07:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising