ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబ్బు, మహిళలకు లొంగిపోతున్నారు

ABN, First Publish Date - 2021-11-21T07:25:55+05:30

బీజేపీ పశ్చిమ బెంగాల్‌ నేత, మేఘాలయ మాజీ గవర్నర్‌ తథాగథ రాయ్‌ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర పార్టీ నాయకులు డబ్బు, మహిళలకు లొంగిపోతున్నారని వ్యాఖ్యానించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ బెంగాల్‌ నాయకత్వంపై ఆ పార్టీ నేత ధ్వజం


కోల్‌కతా, నవంబరు 20: బీజేపీ పశ్చిమ బెంగాల్‌ నేత, మేఘాలయ మాజీ గవర్నర్‌ తథాగథ రాయ్‌ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర పార్టీ నాయకులు డబ్బు, మహిళలకు లొంగిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు శనివారం ట్వీట్‌ చేశారు. అయితే, త్వరలో జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికల వరకు విమర్శలకు విరామం ఇస్తున్నట్లు తెలిపారు. ఆ ఎన్నికల ఫలితాలే పరిస్థితిని చెబుతాయన్నారు. తానేమీ వార్తల్లో నిలిచేందుకు విమర్శలు చేయడం లేదని.. పార్టీని మేల్కొలిపేందుకే మాట్లాడుతున్నానని వివరించారు.  తనపై ఏం చర్యలు తీసుకున్నా ఫర్వాలేదని తేల్చి చెప్పారు. 

Updated Date - 2021-11-21T07:25:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising