ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ నగరంలో 4,384 మందికి ‘కరోనా’ పాజిటివ్‌

ABN, First Publish Date - 2021-04-11T17:21:29+05:30

రాష్ట్రంలో కరోనా కేసులు మరిన్ని జిల్లాల్లో పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం 6,955 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 4,384 మందికి వైరస్‌ సోకింది. కలబుర్గి 276, మైసూరులో 266 మంది, బీదర్‌లో 215, తుమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


బెంగళూరు: కరోనా కేసులు మరిన్ని జిల్లాల్లో పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 6,955 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 4,384 మందికి వైరస్‌ సోకింది. కలబుర్గి 276, మైసూరులో 266 మంది, బీదర్‌లో 215, తుమకూరులో 206 మందికి వైరస్‌ నిర్ధారణ కాగా బెంగళూరు గ్రామీణలో 152 మంది, దక్షిణకన్నడలో 137 మంది బాధితులయ్యారు. గడిచిన రెండు రోజులతో పోలిస్తే కోలుకున్నవారు పెరిగారు. తాజాగా 3,350 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 36 మంది మృతిచెందగా బెంగళూరులో 19మంది, మైసూరులో ఐదుగురు ఉన్నారు. మిగిలిన జిల్లాల్లో 12మంది ఉన్నారు.

Updated Date - 2021-04-11T17:21:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising